పెరుమాళ్ళకెరుక
కొందరు పైకి ఎంత నిజాయితీపరులుగా కనిపిస్తారు. వారి లోగుట్టు మాత్రం పెరుమాళ్ళకే తెలియాలి. నేను మెహిదీపట్నం నుంచి చిలుకూరు బాలాజి గుడికి బస్సు లో వెళుతున్నప్పుడు నా కళ్ళ ముందర జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా వ్రాసిన ఈ కథ “పెరుమాళ్ళకెరుక” ఈ నెల [జులై] ధర్మశాస్త్రం మాసపత్రికలో ప్రచురితం అయింది. సంపాదకులకు ధన్యవాదాలతో.. ఈ చిన్న కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా.. ఆగిఆగడంతోనే జనాలు బస్సు ను చుట్టుముట్టారు. బస్సు దిగి ” […]