ఎద ఊసుల ఊయలలు…’
చిన్నప్పుడు నేను తిన్న మొలగొలుకుల బియ్యపు అన్నం ఇప్పుడు నా చేత నెల్లూరు కథలు (విజయ మహల్ సెంటర్ కథలు) రాయించింది అంటారు ప్రముఖ సాహితీవేత్తలు, సాహితీ విమర్శకులు Chandrasekhar Boddapti శ్రీ చంద్రశేఖర్ బొడ్డపాటి గారు. గుంటూరు నుంచి వెలువడే పత్రిక “రేపటి కోసం” ఈనాటి సంచికలో ఇంకా విజయ మహల్ సెంటర్ కథలు గురించి వారు ఏమన్నారో చదవండి. చంద్రశేఖర్ బొడ్డపాటి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. ఎద ఊసుల ఊయలలు…’ బొడ్డపాటి చంద్రశేఖర్ […]