సమీక్షలు

విజయ మహల్ సెంటర్ కథలు

రచయిత్రి రోహిణి వంజారి ‘దిగులు వర్ణం’ కవితా సంపుటి తరువాత వెలువడిన కథల సమాహారం “విజయ మహల్ సెంటర్ కథలు”. ఆమె పుట్టి పెరిగింది నెల్లూరులో. విజయమహల్ సినిమా హౌస్ ముందు రోడ్ లో రెండు వీధుల కార్నర్ ఇంట్లో. తండ్రి చిన్న రైతు. అమ్మ ఆ కుటుంబాన్ని సమర్ధవంతంగా నెట్టుకొచ్చిన తల్లి. ఈ కథలన్నీ తన స్కూల్ రోజుల్లో ఆ పసి మనసు పైన ముద్రపడి నిలిచిపోయినవి. ఉత్సాహంగా బొంగరం లాగా తన స్నేహితులతో కలయతిరుగుతూ […]

విజయ మహల్ సెంటర్ కథలు Read More »

యుద్ధం మధ్యలో నువ్వు, నేను, మనందరం

ఈనాటి ఆంధ్రజ్యోతి పత్రిక సాహితీ పేజీ “వివిధ” లో Afsar Mohammedగారి ” యుద్దం మధ్యలో నేను” కవిత్వ సంపుటి గురించి నేను వ్రాసిన సమీక్ష చదవండి. మెహర్ గారికి, వివిధ టీమ్ కి ధన్యవాదాలతో. అక్షౌహిణి సైన్యాల మధ్య పద్మయూహ్యంలో చిక్కుకుపోయి, బయటకు రావడానికి దారి తెలియక, దిక్కు తోచని స్థితిలో వెనకడుగువేసి పిరికిపందలా శత్రువుల చేతిలో చనిపోవడంకన్నా ఎదురుతిరిగి, పోరాడి విజయమో, వీర మరణమో తేల్చుకోవాలనుకున్నాడు అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో. ఇదిగో ఇప్పుడు అలాంటి

యుద్ధం మధ్యలో నువ్వు, నేను, మనందరం Read More »

సకల వర్ణ శోభితం దిగులు వర్ణం

ఈనాటి “దిశ పత్రిక” సాహితీ పేజీలో నా తొలి కవిత్వ సంపుటి “దిగులు వర్ణం” కి తన హృదయ కౌశలంతో ఇంద్ర ధనుస్సు వర్ణాలు అద్దారు ప్రముఖ సాహితీ వేత్తలు శ్రీ డా అమ్మిన శ్రీనివాసరాజు గారు. హృదయ పూర్వక ధన్యవాదాలు సర్. జీవిత కాలపు కృతజ్ఞతలు సభ్య సమాజం ఎదుగుతున్న కొద్ది ఏర్పాటు వాదాలు పెంచుకుంటూ…. కులమతాల అడ్డుకోడలు ఏర్పాటు చేసుకొని, “అన్నిటికన్నా మాదే మిన్న ” అనే బ్రాంతితో బతికేస్తున్న ఆధునిక సమాజం పులుముకున్న

సకల వర్ణ శోభితం దిగులు వర్ణం Read More »

తలవంచని సుమధాత్రి నేటి మహిళ

తెలంగాణ రాష్ట్ర పోలీస్ పత్రిక “తెలంగాణ సురక్ష” మార్చి నెల సంచికలో “నేటి మహిళ” వ్యాసం చదవండి “యుగయుగాల చరిత్రలో- పగబట్టిన ధరిత్రి లో – తలవంచని సుమధాత్రి స్త్రీ – కరుణామృత నేత్రి స్త్రీ” మహిళల స్థితిగతులను ప్రస్తావిస్తూ ఓ కవి రాసిన పలుకులు ఇవి. మార్చి నెలను తల్చుకున్నా, మార్చి 8 వ తేదీ దగ్గర పడుతోంది అనుకున్నా మహిళల్లో ఒక ఉత్తేజం కనబడుతుంది. పెల్లుబికిన ఉత్సాహం మగువ మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సభలు,

తలవంచని సుమధాత్రి నేటి మహిళ Read More »

4. దిగులంతా మానవత్వం గురించే!

ఈ పక్షం సారంగా పత్రిక లో నా “దిగులు వర్ణం” కవిత్వం గురించి సీనియర్ సాహితీ వేత్తలు శ్రీ విహారి గారి అపురూప సమీక్ష. చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు పత్రికలో కామెంట్ చేయండి. మీ రోహిణి వంజారి ఇన్ని వర్ణచిత్రణాల మధ్యన రోహిణి జీవన తాత్విక స్పృహని మరువలేదు. బతుకు అర్ధం, పరమార్ధం- కడకు మనిషి చిత్తవృత్తినీ, ప్రవర్తననూ సరళ రేఖపై నిలుపుతాయని తెలిసిన సత్యాన్ని శ్రేయోభిలాషతో మంచి కవితలుగా సంపుటిలో చేర్చారు. రోహిణి వంజారి

4. దిగులంతా మానవత్వం గురించే! Read More »

3. జీవితానుభవాల మెమరు కవితలు

ఈరోజు సాక్షి ఫన్డే లో నా కవిత్వ సంపుటి”దిగులు వర్ణం” గురించి సమీక్ష చదవండి. శ్రీ D.V.R. గారికి ధన్యవాదాలతో..

3. జీవితానుభవాల మెమరు కవితలు Read More »

2. “దిగులు వర్ణం” – ఒక ఆధునిక ప్రయోగశాల

#diguluvarnam#poetryreview ఈనాటి “మహా” సాహితీ పత్రికలో నా “దిగులు వర్ణం” కవిత్వం గురించి ప్రముఖ కవులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు గారి సమీక్ష చదవండి. నా కవిత్వంలో నేను ఎరగని ఎన్నో కోణాలను వెలికి తీసి, నా దిగులుకి అసలు సిసలైన భాష్యం ను బహిర్గతం చేశారు Wilson Rao Kommavarapu విల్సన్ రావు గారు. వారికి ప్రేమాత్మక ధన్యవాదాలతో 04.01.2026 “మహా’ లో ప్రచురితం వచన కవిత్వం ఒక స్వతంత్ర కవితా రూపమే కాదు..

2. “దిగులు వర్ణం” – ఒక ఆధునిక ప్రయోగశాల Read More »

1. మానవత్వపు వెలుగుల… రోహిణి కవిత్వవర్ణం..!

“దిగులు వర్ణం” కవిత్వం గురించి తొలి సమీక్ష. ఈనాటి “జనం సాక్షి” పత్రికలో. పత్రిక సంపాదకులకు, కవి మిత్రులు Physics Arun Kumar గారికి ధన్యవాదాలతో… చెట్లు, జంతువులు, పుస్తకాలు నా ఆత్మీయ నేస్తాలంటారు రచయిత్రి “నా గురించి లో”..! ఆలోచిస్తే అన్వేషిస్తే ఇందులోనే రోహిణి వంజారి తాలూకు జీవిత మార్మిక కవిత్వం దాగి ఉంది. దిగులు అక్షర వర్ణంతో..ఆవేశంతో కూడిన ఆవేదనల వర్షంతో మానవీయ సందేశం గట్టిగా వినిపించాలనుకుంటుంది. నల్ల సూరీడు కథలు, విజయ మహల్

1. మానవత్వపు వెలుగుల… రోహిణి కవిత్వవర్ణం..! Read More »

ఎద ఊసుల ఊయలలు…’

చిన్నప్పుడు నేను తిన్న మొలగొలుకుల బియ్యపు అన్నం ఇప్పుడు నా చేత నెల్లూరు కథలు (విజయ మహల్ సెంటర్ కథలు) రాయించింది అంటారు ప్రముఖ సాహితీవేత్తలు, సాహితీ విమర్శకులు Chandrasekhar Boddapti శ్రీ చంద్రశేఖర్ బొడ్డపాటి గారు. గుంటూరు నుంచి వెలువడే పత్రిక “రేపటి కోసం” ఈనాటి సంచికలో ఇంకా విజయ మహల్ సెంటర్ కథలు గురించి వారు ఏమన్నారో చదవండి. చంద్రశేఖర్ బొడ్డపాటి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. ఎద ఊసుల ఊయలలు…’ బొడ్డపాటి చంద్రశేఖర్

ఎద ఊసుల ఊయలలు…’ Read More »

మోడువారిన హృదయాలను చిరునవ్వుతో చిగురింపచేసే కవిత్వం

చిరునవ్వై చిగురించు…. Shaik Naseema Begam కవిత్వ సంపుటి గురించి సమీక్ష. సాహితీ ప్రస్థానం లో ప్రచురితం అయ్యింది. చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి మూర్తీభవించిన మానవత్వం, ప్రత్యేకమైన పిల్లలే నా ప్రాణం. వారి సంక్షేమమే నా ఆనందం, వారి ఆలనా పాలనే నా జీవితానికి ఆలంబన, నా సర్వస్వము అంటూ ప్రత్యేక అవసరాల పిల్లలను తన సొంత బిడ్డలుగా చూసుకునే మాతృమూర్త్తి షేక్. నసీమా బేగం గారు. తానూ ఓ ప్రత్యేక అవసరాలు గల బిడ్డకు

మోడువారిన హృదయాలను చిరునవ్వుతో చిగురింపచేసే కవిత్వం Read More »