భరోసా
నమస్తే! ప్రజాశక్తి స్నేహ బుక్ లో నేను రాసిన బాలల కథ “భరోసా” ప్రచురితం అయింది. చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపండి. ఆ పిల్లల లాగే మనం కూడా కరోనా బాధితులకు భరోసా ఇద్దామా మరి. ————————————————————————————————————————— బడి గంట కొట్టగానే తెలుగు మాస్టర్ జయరాజు ఆరవ తరగతి గదిలోకి ప్రవేశించారు. అప్పటిదాకా బల్లల మీద ఎక్కి గోల గోలగా ఆరుస్తున్న పిల్లలంతా ఎవరి చోటుకు వారు వెళ్ళి మాస్టారుకు నమస్కారం చేసి నిశ్శబ్దంగా కూర్చున్నారు. […]