విమల సాహితి ఎడిటోరియల్ 18 – యుద్ధం – ఓ అంతర్గత గాయం – ఓ నెత్తుటి శకలం
సామ్రాట్ అశోకుడు ధర్మ ప్రభువు ఎప్పుడు అయినాడు? ప్రపంచ చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన ధర్మచక్రాన్ని ఎప్పుడు నిర్మించాడు? తనని నమ్ముకున్న ప్రజలకు సుభిక్షమైన సలక్షణమైన పాలనను ఎప్పుడు అందించాడు? ఒక్కసారి చరిత్రపుటల్లో తిప్పి చూస్తే 261 బి.సి. కాలంలో ఇప్పటి భారతదేశానికి చెందిన ఒడిషా రాష్ట్రము అప్పటి కళింగ ప్రాంతం. సకల కళా నైపుణ్యాలతో, విశాలమైన సంస్కృతి, ఆర్ధిక వనరులతో అలరారే “ఉత్కళ” ప్రాంతాన్నిఅశోకుని ముత్తాత చంద్ర గుప్త మౌర్యుడు దాడి చేసి ఆక్రమించడానికి విఫల ప్రయత్నం […]
విమల సాహితి ఎడిటోరియల్ 18 – యుద్ధం – ఓ అంతర్గత గాయం – ఓ నెత్తుటి శకలం Read More »