Home స్వగతం

స్వగతం

నా కథల గురించే కాదు, నా గురించి కూడా కాస్త.. --------------------------------------------------------------------------------------------------------------------------- నా పురిటి గడ్డ నెల్లూరు విజయ మహల్ సెంటర్. కానీ వారు వంజారి కృష్ణమూర్తి వృత్తిరీత్యా, హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దాంతో నెల్లూరు నుండి మా మకాం మారింది .మాకు ఇద్దరు పిల్లలు ఇద్దరూ ఇంజినీర్లు గా పని చేస్తున్నారు.నాకు కథలు అంటే చిన్నతనం నుంచి ఆసక్తి . బహుశ అమ్మమ్మ, నాన్నమ్మలు చెప్పిన కథల కాలం మరి రాకుమారుడు వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చారని చెబితే రాకుమారుడు వేటకు...
నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.